గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం
BY kasi9 Sep 2020 11:35 AM GMT

X
kasi9 Sep 2020 11:35 AM GMT
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్నాయి.. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.. ఐదుగురికి గాయాలయ్యాయి. గుంటూరు లోని శావల్యాపురం మండలంలో బుధవారం ఈ ఘటన జరిగింది. నంద్యాల నుంచి విజయవాడ వెళ్తున్న కారు, ఏలూరు నుంచి వినుకొండ వైపు వస్తున్న మరో కారు కనమర్లపూడి వద్ద ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Next Story
RELATED STORIES
Surya and Gnanavel: 'జై భీం' కాంబో రిపీట్.. మరో పవర్ ఫుల్ కథతో..
24 May 2022 5:53 AM GMTNani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTRakul Preet Singh: మాట్లాడుకోవల్సింది మా పర్సనల్ లైఫ్ గురించి కాదు:...
23 May 2022 6:51 AM GMT