ఏపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : చంద్రబాబు
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు.
BY Nagesh Swarna2 April 2021 11:43 AM GMT

X
Nagesh Swarna2 April 2021 11:43 AM GMT
పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రభుత్వం, ఎన్నికల సంఘంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని.. ఎస్ఈసీ ఓ రబ్బర్ స్టాంప్.. సీఎం ఏం చెబితే అది చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. బాధాకరమే అయినా ఎన్నికల బహిష్కరణ తప్పడం లేదని.. బహిష్కరణ తప్ప మరో మార్గం లేదని చంద్రబాబు అన్నారు.
టీడీపీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థుల్లో బాధ, ఆవేదన ఉందని.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఈ రౌడీ పాలిటిక్స్ను అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికలంటే టీడీపీకి కొత్త కాదని.. రౌడీలతో, పోలీసులతో, అవినీతితో పోరాడడం మాత్రమే కొత్తని ఆయన అన్నారు. నచ్చినవారిని ప్రజలు ఎన్నుకునే పరిస్థితి లేకపోవడం దారుణం అన్నారు.
Next Story
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT