GVL Narasimharao: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఎందుకు పర్యటించడంలేదు: జీవీఎల్
GVL Narasimharao: వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ వేసినట్లు తెలిపారు.
BY Prasanna25 Nov 2021 11:25 AM GMT

X
Prasanna25 Nov 2021 11:25 AM GMT
GVL Narasimharao: వరద విపత్తు వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తీవ్రనష్టం జరిగిందన్నారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రధాని, కేంద్రహోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చి కేంద్ర సహాయం కోరారన్నారు. సీఎం జగన్ లేఖ రాయగానే కేంద్రం వెంటనే స్పందించిందని వెల్లడించారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ వేసినట్లు తెలిపారు. రేపు ఈ కమిటీ.. ఏపీకి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని ఆయన తెలిపారు. కానీ సీఎం జగన్... వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించడంలేదని జీవీఎల్ ప్రశ్నించారు.
Next Story
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT