దళిత మహిళ జేఏసీ నాయకురాలు శిరీషను అడ్డుకున్న పోలీసులు
BY Nagesh Swarna31 Oct 2020 6:57 AM GMT

X
Nagesh Swarna31 Oct 2020 6:57 AM GMT
అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అరెస్టులతో రాజధాని ప్రాంతం అట్టుడుకుతోంది. ఇటీవల కృష్ణాయపాలెంలో దళిత రైతులకు సంకెళ్లు వేయడంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. శనివారం గుంటూరు జిల్లా జైలు భరోకి పిలుపు ఇచ్చారు జేఏసీ నేతలు.. దీంతో జేఏసీ నేతలు, రైతులు, మహిళలు భారీ సంఖ్యలో గుంటూరు బయలు దేరారు. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులతో ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు.
దళిత మహిళ జేఏసీ నాయకురాలు శిరీషను ఆమె ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు.. బయటకు వెళ్లకుండా నిర్భందించడంపై నిలదీశారు శిరీష. అరెస్టులతో భయపెట్టాలి అనుకంటున్నారా అని ప్రశ్నించారు. శిరీషకు మద్దతుగా మరికొందరు దళిత మహిళలు అక్కడికి చేరుకున్నారు. శిరీషతో పాటు, ఇతర మహిళలను అరెస్టు చేశారు పోలీసులు.
Next Story
RELATED STORIES
Priyanka Jawalkar : బద్దకంగా ఉందంటూ హాట్ ఫోటోస్ షేర్ చేసిన ప్రియాంక..!
21 May 2022 2:00 AM GMTSai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. అప్కమింగ్ మూవీ అప్డేట్...
9 May 2022 7:00 AM GMTAnasuya Bharadwaj : 'నా కోసం నేను చేస్తాను'.. అనసూయ కొత్త ఫోటోలు...
21 April 2022 1:46 PM GMTMahesh Babu: గ్రాండ్గా మహేశ్ బాబు తల్లి పుట్టినరోజు వేడుకలు.. ఫోటోలు...
20 April 2022 11:30 AM GMTPujita Ponnada : వైట్ శారీలో పూజిత.. కొత్త ఫోటోలు అదుర్స్..!
20 April 2022 7:15 AM GMTEesha Rebba: ఆ యంగ్ హీరోతో సినిమా క్యాన్సిల్ అయ్యింది: ఈషా రెబ్బా
19 April 2022 3:30 PM GMT