Bengaluru: పాదచారులను ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. డ్రైవింగ్ చేసిన సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్..
By - Divya Reddy |22 May 2022 11:33 AM GMT
Bengaluru: బెంగళూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కత్రిగుప్పె ప్రాంతంలో కారు అదుపుతప్పి పాదచారులను ఢీకొట్టింది.
Bengaluru: బెంగళూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కత్రిగుప్పె ప్రాంతంలో కారు అదుపుతప్పి పాదచారులను ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సీసీ టీవీలో రికార్డు అయిన ప్రమాద దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కారు నడుపుతున్న వ్యక్తి కన్నడ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ ముకేశ్గా గుర్తించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు..
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com