Vijayawada : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Vijayawada : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
Vijayawada : బెజవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Vijayawada : బెజవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో విషం తాగి తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకోగా.. తండ్రీకొడుకు కృష్ణా నదిలో దూకారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం ఇలా సూసైడ్‌ చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. వీరు నిజామాబాద్‌ వాసులుగా గుర్తించారు. అటు.. కృష్ణా నదిలో దూకిన తండ్రీకొడుకుల మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సూసైడ్‌ చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story