లారీని తప్పించబోయి అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..ఏడుగురికి గాయాలు

లారీని తప్పించబోయి అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..ఏడుగురికి గాయాలు
వరంగల్ జిల్లా నెల్లుట్ల బైపాస్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది

వరంగల్ జిల్లా నెల్లుట్ల బైపాస్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులకు గాయాలు కాగా.. జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌ నుండి వరంగల్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. అటు గాయపడిన వారిని జనగామ డిపో మేనేజర్ జ్యోత్స్న పరామర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story