Chandra Babu: డిసెంబర్ 5న ఢిల్లీకి చంద్రబాబు..

Chandra Babu: డిసెంబర్ 5న ఢిల్లీకి చంద్రబాబు..
Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబు... డిసెంబర్‌ 5న ఢిల్లీకి వెళ్లనున్నారు.

Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబు... డిసెంబర్‌ 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షత జరిగే రాజకీయ పార్టీ అధ్యక్షుల సమావేశానికి హాజరుకానున్నారు. డిసెంబర్‌ 1 నుంచి.... 2023 నవంబర్‌ 30 వరకు జీ-20 దేశాల కూటమికి భారత్‌ అధ్యక్షత వహించనుంది.



ఈ నేపథ్యంలో.. రాజకీయపార్టీల అధ్యక్షులతో చర్చించనున్నారు ప్రధాని మోదీ. డిసెంబర్‌ సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సదస్సుకు రావాల్సిందిగా చంద్రబాబుకు..... పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆహ్వానించారు. సమావేశ ప్రాధాన్యతను టీడీపీ అధినేతకు వివరించి హాజరు కావాల్సిందిగా ఫోన్‌లో కోరారు. దీంతో.. డిసెంబర్‌ 5న ఢిల్లీకి వెళ్లనున్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story