ప్రైవేట్‌ బస్సుకు విద్యుత్‌ వైర్లు తగిలి.. ఐదుగురు దుర్మరణం

ప్రైవేట్‌ బస్సుకు విద్యుత్‌ వైర్లు తగిలి.. ఐదుగురు దుర్మరణం

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ బస్సుకు విద్యుత్‌ వైర్లు తగిలి ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తంజావూరు జిల్లా తిరువూరులో చోటుచేసుకుంది. క్షగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story