మహారాష్ట్రలో విషాదం.. కుప్పకూలిన భవనం..

మహారాష్ట్రలో విషాదం.. కుప్పకూలిన భవనం..
మహారాష్ట్రలోని భీవండిలో మూడంతస్థుల భవనం కుప్పకూలింది.ఈ ఘటనలో అక్కడికక్కడే 8 మంది చనిపోయారు. మరో 20 మందిని స్థానికులు రక్షించారు. అటు 20 మందికిపైగా శిథిలాల ..

మహారాష్ట్రలోని భీవండిలో మూడంతస్థుల భవనం కుప్పకూలింది.ఈ ఘటనలో అక్కడికక్కడే 8 మంది చనిపోయారు. మరో 20 మందిని స్థానికులు రక్షించారు. అటు 20 మందికిపైగా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. .. అటు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాలకే ఈ భవనం కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story