BBC ISWOTY Award: బీబీసీ అవార్డుకు ఎంపికైన నిఖత్ జరీన్, పివి సింధు

BBC ISWOTY Award:  బీబీసీ అవార్డుకు ఎంపికైన నిఖత్ జరీన్, పివి సింధు
BBC ISWOTY Award: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌, ఏస్‌ షట్లర్‌ పీవీ సింధుతో పాటు మరో ముగ్గురు అథ్లెట్లు సోమవారం బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (ISWOTY) అవార్డుకు ఎంపికయ్యారు.

BBC ISWOTY Award: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌, ఏస్‌ షట్లర్‌ పీవీ సింధుతో పాటు మరో ముగ్గురు అథ్లెట్లు సోమవారం బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (ISWOTY) అవార్డుకు ఎంపికయ్యారు.

మిగతా ముగ్గురు అథ్లెట్లు రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను ఎంపిక చేశారు. క్రీడా జర్నలిస్టులు వారు ఇష్టపడే ఆటగాళ్లకు ఓటు వేసిన తర్వాత అథ్లెట్లు షార్ట్-లిస్ట్ చేయబడ్డారు. మార్చి 5న విజేతను ప్రకటిస్తారు.

నిఖత్ జరీన్ 2022లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించింది. 26 ఏళ్ల బాక్సర్ కామన్వెల్త్ గేమ్స్ లో బలమైన పోటీదారుగా నిలిచింది. భారత బాక్సింగ్ బృందం 2022 కామన్వెల్త్ గేమ్స్ నుండి ఆరు పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చింది.

ఐదు సార్లు ప్రంపంచ ఛాంపియన్ షిప్ పతక విజేతగా పీవీ సింధు నిలిచింది.

BBC ISWOTY అవార్డు

ఇది భారతదేశంలోని క్రీడాకారిణులను గౌరవించుకునేందుకు BBC ఏర్పాటు చేసిన అవార్డు. 2020లో అవార్డు మొదటి ఎడిషన్ జరిగినప్పుడు, పివి సింధు విజేతగా నిలిచింది. ఇటీవలి ఎడిషన్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను అవార్డును గెలుచుకుంది.

ఈ ఏడాది నామినేట్ అయిన అభ్యర్థుల జాబితాలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్, పీవీ సింధు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story