Home > ycp
You Searched For "ycp"
వైసీపీలో చేరేందుకు ప్రతిపాదనలు పంపారన్న విజయసాయి వ్యాఖ్యలకు గంటా కౌంటర్
4 March 2021 2:21 AM GMTవైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు గంటా కౌంటర్ ఇచ్చారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు
27 Feb 2021 5:49 AM GMTతాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు మరోసారి కేసులు నమోదు చేశారు.
బాబాయ్ వివేకాను చంపింది ఎవరో జగన్ ఎందుకు చెప్పడం లేదు : చంద్రబాబు
27 Feb 2021 3:01 AM GMTఅధికారపార్టీని చూసి... ఎవరూ భయపడొద్దని.. తాము తిరగబడితే ఎవరూ ఆపలేరని హెచ్చరించారు.
జనసేన వార్డు మెంబర్ల ఇళ్లను ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులు
26 Feb 2021 6:30 AM GMTఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన వార్డు మెంబర్ల ఇళ్లను ధ్వంసం చేశారని వారు ఆరోపిస్తున్నారు.
ఎవరికీ భయపడి పర్యటన వాయిదా వేసుకోలేదు : రఘురామకృష్ణరాజు
26 Feb 2021 4:08 AM GMTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పశ్చిమగోదావరి జిల్లా పర్యటన వాయిదా పడింది
కొత్తవలసలో వైసీపీ మద్దతుదారుడు గెలిచినట్టు ప్రకటించడంపై కోళ్ల లలిత ఆగ్రహం
22 Feb 2021 11:15 AM GMTకొత్తవలసలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించడంపై శృంగవరపుకోట టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మండిపడ్డారు. 260 ఓట్ల పైచిలుకు...
ఇది ఆరంభం మాత్రమే.. మీ బాబాయిని ఎవరు చంపారో చెప్పాలి : చంద్రబాబు
22 Feb 2021 9:01 AM GMTఫేక్ ముఖ్యమంత్రి.. ఫేక్ వార్తలే చెబుతుంటారని జగన్పై నిప్పులు చెరిగారు చంద్రబాబు.
నాలుగో విడత ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు
20 Feb 2021 3:00 AM GMTZPTC, MPTC స్థానాల్లో ప్రలోభాలు, బెదిరింపుల వల్ల నామినేషన్లు వేయని వారికి గురువారం ఎన్నికల సంఘం మరో అవకాశం
ఎన్నికల ప్రచారానికి శ్రీవారి లడ్డూలు.. వైసీపీ నేతలు పన్నిన కుతంత్రం ఇది : లోకేశ్
20 Feb 2021 2:15 AM GMTఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే మొబైల్ వ్యానులో శ్రీవారి ప్రసాదాన్ని తీసుకెళ్లి ఓటర్లకు పంచుతున్నారు.
దళితులు రాజకీయాల్లోకి రాకూడదా ?- చంద్రబాబు
19 Feb 2021 6:41 AM GMTదళితులు రాజకీయాల్లోకి రాకూడదా... పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయకూడదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
కుప్పంలో వైసీపీ గెలుపుకోసం దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టారు : చంద్రబాబు
18 Feb 2021 2:21 PM GMTకుప్పంలో వైసీపీ గెలుపుకోసం దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజల మనోభావాలతో వైసీపీ నాయకులకు అవసరం లేదన్నారు.
కుప్పంలో ఓడింది నేను కాదు.. ప్రజాస్వామ్యం : చంద్రబాబు
18 Feb 2021 10:30 AM GMTకుప్పంలో వైసీపీ అరాచకాల కారణంగా ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు చంద్రబాబు. ప్రశాంతతకు మారుపేరైన కుప్పంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని విమర్శించారు.
పంచాయతీ ఎన్నికల్లో గెలుపును వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది : టీడీపీ
18 Feb 2021 8:20 AM GMTటీడీపీ మద్దతుదారులు గెలిచారని ప్రకటిస్తే చాలు ఏకంగా బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఏలూరు ఎంపి కోటగిరి శ్రీధర్కు బిగ్ షాక్!
18 Feb 2021 7:06 AM GMTఎంపీ మద్దతు లేని అతని అక్క అనిత ఘన విజయం సాధించడం వైసీపీ వర్గాలకు మింగుడు పడడం లేదు.
మూడో దశలోనూ ఢీ అంటే ఢీ.. 40 శాతం పంచాయతీల్లో టీడీపీ జోరు
18 Feb 2021 3:16 AM GMTఏపీ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది.. మూడో విడతలోనూ టీడీపీ జోరు చూపించింది.
ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేయాలి : హైకోర్టు
17 Feb 2021 4:00 AM GMTఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది.
జగన్ సర్కార్కు ఎస్ఈసీ షాక్!
17 Feb 2021 3:45 AM GMTజగన్ సర్కార్కు ఎస్ఈసీ షాకుల మీద షాకులిస్తోంది..
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి సంచలన నిర్ణయం
17 Feb 2021 2:46 AM GMTవారికి మరో అవకాశం ఇస్తామన్నారు. ఈమేరకు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే.. వైసీపీ ప్రభుత్వం తీర్చుకున్న ప్రతీకారం ఇదా? : చంద్రబాబు
15 Feb 2021 1:45 PM GMTపంచాయతీ సెక్రెటరీ, పోలీసు అధికారులు దగ్గరుండి కూలగొట్టించడం దారుణమన్నారు చంద్రబాబు.
శ్రీకాకుళం జిల్లా టీడీపీ మద్దతుదారులపై వైసీపీ కార్యకర్తల దాడి
14 Feb 2021 11:34 AM GMTఓటమిని తట్టుకోలేని వైసీపీ వర్గీయులు తమపై దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు.
వైసీపీ రెబల్ అభ్యర్థి చొక్కా పట్టుకొని లాక్కెళ్లిన ఎస్ఐ
14 Feb 2021 7:50 AM GMTవైసీపీ రెబల్ అభ్యర్థి కొండ్రెడ్డిని చొక్కా పట్టుకొని కొంతదూరం లాక్కెళ్లారు.
రెండో విడత ఎన్నికల్లో పలుచోట్ల ఘర్షణలు.. పోలింగ్ బూత్పై రాళ్ల దాడి
14 Feb 2021 7:00 AM GMTగెలుపును జీర్ణించుకోలేని వైసీపీ మద్దతుదారులు.. పోలింగ్ బూత్ పై రాళ్ల దాడి చేశారు.
మంత్రి కొడాలి నాని అత్తగారి ఊర్లో వైసీపీ బలపర్చిన అభ్యర్ధి ఓటమి
14 Feb 2021 6:16 AM GMTఆశించిన స్థానాల్లో టీడీపీ మద్దతుదారుల విజయం.. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ బలపర్చిన అభ్యర్ధి గెలుపు
టీడీపీకి కంచుకోటగా ఉన్న చోట ఘర్షణకు దిగిన వైసీపీ ఏజెంట్లు
13 Feb 2021 6:15 AM GMTఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేసేందుకే తమపై దాడులకు దిగుతున్నారని.. టీడీపీ వర్గీయులు అంటున్నారు.
కేంద్ర బలగాలతో ఆ మూడు చోట్ల ఎన్నికలు నిర్వహించాలి : చంద్రబాబు
11 Feb 2021 3:45 PM GMTపెద్దిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి విషయంలో గవర్నర్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
శ్రీకాకుళం జిల్లాలో బ్యాలెట్ పేపర్లు కాల్చివేసిన ఆనవాళ్లు
11 Feb 2021 1:45 PM GMTటీడీపీకి పడిన బ్యాలెట్ పేపర్లను ఎన్నికల సిబ్బంది కాల్చివేశారని స్థానిక ఎమ్మార్వోకు ఫిర్యాదుచేశారు.
పంచాయితీ పోరులో పారని వైసీపీ పాచికలు
8 Feb 2021 1:29 AM GMTవైసీపి సర్కారుకి ఎదురుగాలి వీయడం మొదలైంది.
విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే సీఎం ఏం చేస్తున్నారు : కొల్లు రవీంద్ర
7 Feb 2021 10:10 AM GMTట్వీటర్ వేదికగా చిలుక పలుకులు పలికే విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి ముందు మోకరిల్లారా అని ఎద్దేవాచేశారు కొల్లు రవీంద్ర .
శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు
6 Feb 2021 7:31 AM GMTస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక ఉద్యమం చేస్తామని తెలిపారు శైలజానాథ్.
ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గవర్నర్కు ఫిర్యాదు
6 Feb 2021 6:38 AM GMTపెద్దిరెడ్డిని వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసేలా సీఎంను ఆదేశించాలని గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు.
ఉద్యోగులకు మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరిక.. ఎన్నికల తీరుపై ఎస్ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు
6 Feb 2021 3:56 AM GMTఎన్నికల తీరుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు.
ఏపీలో రేషన్ డెలివరీ వాహనాలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ఎస్ఈసీ
6 Feb 2021 2:40 AM GMTఅప్పటిదాకా గ్రామాల్లో వాహనాలతో రేషన్ పంపిణీ నిలిపివేయాలని తెలిపింది.
పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ఏకగ్రీవాలు జరగాలన్న జగన్కు షాక్!
5 Feb 2021 5:45 AM GMTఅధికార పక్షం టార్గెట్ దరిదాపుల్లో కూడా నెరవేరలేదు.
ఏకగ్రీవాల్లో నెరవేరని అధికార పార్టీ టార్గెట్
5 Feb 2021 1:40 AM GMTతొలివిడతలో 1315 పంచాయతీలుకు ఎన్నికలు జరగనుండగా.. వీటిలో 478 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
మొదటి దశ ఎన్నికలకు నేడు నామినేషన్లు ఉపసంహరణ
4 Feb 2021 3:30 AM GMTఎన్ని ఏకగ్రీవాలో కూడా నేడు తెలియనున్నాయి.
పిరికిపందలు కాబట్టే వైసిపి నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు- చంద్రబాబు
4 Feb 2021 2:23 AM GMTపంచాయితీ ఎన్నికలు 2వ దశ గ్రామాల్లోని టీడీపీ నాయకులతో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నామినేషన్ల పురోగతిని అడిగి...