Home > ycp
You Searched For "ycp"
ఏపీలో రహదారుల దిగ్బంధనానికి బీజేపీ పిలుపు
4 Dec 2020 7:32 AM GMTఏపీలో ప్రధాన రహదారుల నిర్వహణలో వైసీపీ సర్కారు విఫలమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి విమర్శించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి...
పింఛన్లపై ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వార్
4 Dec 2020 2:18 AM GMTనాలుగో రోజు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసాబాసగా సాగాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభను విపక్ష సభ్యులు...
సీఎం జగన్పై ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్ర విమర్శలు
30 Nov 2020 1:10 PM GMTసీఎం జగన్ పై ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి ఫేక్ ముఖ్యమంత్రిని చూడలేదని మండిపడ్డారు....
తెలంగాణతోపాటు ఏపీలోనూ రాజుకుంటున్న రాజకీయ వేడి
25 Nov 2020 1:22 AM GMTతెలంగాణతోపాటు ఏపీలోనూ క్రమంగా రాజకీయ వేడి రాజుకుంటోంది. తిరుపతి లోక్సభకు జరగబోయే ఉపఎన్నిక అప్పుడే కాక పుట్టిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ...
వైసీపీలో రచ్చకెక్కిన వర్గపోరు
24 Nov 2020 1:54 AM GMTఏపీలో రివర్స్ పాలనే కాదు.. అధికార పార్టీ నేతలు కూడా రివర్స్ గేర్లోనే నడుస్తున్నారు.. విపక్ష పార్టీల నేతలతో ఘర్షణలు కొట్లాటలు ఎక్కడైనా కామన్.. కానీ ...
మంత్రి బొత్సకు వైసీపీ కార్యకర్తల నుంచి నిరసన సెగ
23 Nov 2020 3:32 PM GMTఅనంతపురం జిల్లా కల్యణదుర్గం సమీపంలో మంత్రి బొత్స సత్యనారాయణకు వైసీపీ నేతలు, కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. బెంగళూరు నుంచి కల్యాణదుర్గం వస్తుండగా ...
సీఎం జగన్ పాలనపై బాబూ మోహన్ ఫైర్
23 Nov 2020 9:44 AM GMTజగన్ పాలన రైతుల వెన్నెముక విరిచేలా ఉందని.. బీజేపీ నేత బాబూ మోహన్ అన్నారు. ఏపీ సీఎం పాలనలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. దళితులను అవహేళన ...
ఏపీలో పంచాయతీ ఎన్నికలు.. గవర్నర్తో భేటీ కానున్న ఎస్ఈసీ రమేష్
18 Nov 2020 3:03 AM GMTఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాజకీయ పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్. పంచాయతీ ఎన్నికలకు...
ఏపీలో సంక్రాంతిలోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి : రఘురామ కృష్ణంరాజు
17 Nov 2020 3:43 PM GMTతెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించినట్లుగానే ఏపీలో సంక్రాంతిలోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్...
వైసీపీపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు
16 Nov 2020 2:56 PM GMTవైసీపీపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. శిరోముండనం పుట్టింది రామచంద్రపురం నియోజకవర్గంలోనే అన్న ఆయన.. దోషులెవరో ముఖ్యమంత్రికి...
ఇడుపులపాయ వైసీపీలో గ్రూప్వార్.. కర్రలు, రాళ్లతో దాడులు
15 Nov 2020 4:45 AM GMTకడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం, CM జగన్ సొంత ఇలాఖా అయిన ఇడుపులపాయ వైసీపీలో గ్రూప్వార్ భగ్గుమంది. రెండు వర్గాలకు చెందిన..
సలాం ఆత్మహత్య.. వైసీపీ ప్రభుత్వ హత్యే : కాల్వ శ్రీనివాసులు
12 Nov 2020 4:32 AM GMTజగన్ సీఎం అవడానికి కారణమైన దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని...
జగన్ చేతిలో రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది : చంద్రబాబు
11 Nov 2020 3:43 AM GMTసీఎం జగన్ చేతిలో ఏపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రాన్ని నేరగాళ్ల రాజ్యంగా మార్చారని, ఎవరిని...
మరోసారి ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
9 Nov 2020 11:45 AM GMTమరోసారి ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చిత్తూరు జిల్లాలోని వెదురు కుప్పం మండలం తిరుమలాయపల్లి గ్రామంలో సచివాలయం కట్టొద్దంటూ.....
ఎమ్మెల్యే శ్రీదేవి బర్త్డే వేడుకలో పాల్గొని వెళ్తున్న వైసీపీ కార్యకర్తలు మృతి
7 Nov 2020 2:12 PM GMTకర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరిడికొండ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు ...
వైసీపీ సర్కారును ఘాటుగా విమర్శించిన చంద్రబాబు
7 Nov 2020 11:36 AM GMTవైసీపీ సర్కారుపై ఘాటుగా విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అధికారంలో ఉన్నవాళ్లు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రి పగలూ ఆలోచిస్తారని, ఆ...
మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..
7 Nov 2020 10:46 AM GMTతాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది.. ఇటీవల ఆమె చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి.. తాజాగా...
విజయనగరంలో టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
6 Nov 2020 10:37 AM GMTవిజయనగరంలోని సారిపల్లిలో టీడీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నా ఇల్లు నా సొంతం- నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలనే...
దుర్గ గుడి కార్యాలయంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల సమావేశం.. బొండా ఉమ ఫైర్
6 Nov 2020 7:03 AM GMTవిజయవాడ దుర్గ గుడి కార్యాలయంలో.. మంత్రి వెల్లంపల్లి వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థుల సమావేశం నిర్వహించడంపై... టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ ఫైర్...
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బూతు పురాణం
6 Nov 2020 1:08 AM GMTవైసీపీ నేతల అధికార దర్పం... సామాన్యుల పాలిట శాపంగా మారింది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి బూతు పురాణం ఇందుకు..
ఇసుకను దోచుకోవడానికి వైసీపీ వ్యూహ రచన చేసింది: బోండా ఉమా
5 Nov 2020 3:40 PM GMTఇసుక కార్పోరేషన్ ఏర్పాటు నిర్ణయంపై టీడీపీ విమర్శలు గుప్పించింది. సహజ సిద్ధమైన ఇసుకను దోచుకోవడానికి వైసీపీ వ్యూహ రచన చేసిందని టీడీపీ సీనియర్నేత బోండా ...
ఇష్టానుసారంగా వ్యవహరించి రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయొద్దు : చంద్రబాబు
1 Nov 2020 10:47 AM GMTపోలవరం లాంటి సున్నితమైన అంశంలోనూ వైసీసీ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.. ఇష్టానుసారంగా వ్యవహరించి...
ఇంత రాక్షసత్వమా..? వాళ్లేం పాపం చేశారు..?
31 Oct 2020 3:53 PM GMTఅమరావతి ఉద్యమం మరింత ఉధృతమైంది. మందడంలో నిరసన తెలిపేందుకు వస్తున్న రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలకు పోలీసులకు..
జగన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు : చినరాజప్ప
31 Oct 2020 6:37 AM GMTతూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అమరావతి రైతులకు...
సీఎం జగన్ పాలన, వితండ వాదనలతో రాష్ట్రానికి తీరని చేటు : యనమల
29 Oct 2020 7:19 AM GMTసీఎం జగన్ పాలన, వితండ వాదనలతో రాష్ట్రానికి తీరని చేటు జరిగిందన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఆ రోజున ఎన్నికలు కావాలని, ఈ రోజున వద్దని...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల కేసుపై రెండోరోజు సీబీఐ కోర్టులో వాదనలు
28 Oct 2020 5:04 AM GMTఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల కేసుపై హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో రెండవ రోజు వాదనలు కొనసాగనున్నాయి. జగన్ తరపున సీనియర్ అడ్వొకేట్ నిరంజన్రెడ్డి వాదనలు...
హైకోర్టులో ఏపీ ప్రభుత్వం హౌస్మోషన్ పిటిషన్
28 Oct 2020 1:55 AM GMTస్థానిక ఎన్నికలకు సంబంధించి బుధవారం ఏపీలో కీలక బేటీ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలా వద్దా అన్న విషయమై రాజకీయ పార్టీలతో నిమ్మగడ్డ రమేష్...
కీలకమైన పోలవరంపై మంత్రి అనిల్ బాధ్యత లేకుండా మాట్లాడారు..: దేవినేని ఉమ
26 Oct 2020 1:15 PM GMTపోలవరం ఉనికి ప్రమాదంలో పడినా సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ నిలదీశారు. అత్యంత కీలకమైన అంశంపై మంత్రి అనిల్ బాధ్యత లేకుండా...
వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ల అవినీతిని బయటపెడతాం - సోము వీర్రాజు
26 Oct 2020 10:31 AM GMTఅమరావతి విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ల అవినీతిని త్వరలోనే బయటపెడతామని ...
ఏపీని రైతులేని రాజ్యం చేయాలని వైసీపీ భావిస్తోంది : నారా లోకేశ్
23 Oct 2020 10:39 AM GMTఏపీని రైతులేని రాజ్యం చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. రైతులను అవమానించే విధంగా ప్రభుత్వ వ్యవహారం..
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీకి భంగపాటు తప్పదు : బోండా ఉమా
23 Oct 2020 8:56 AM GMTఏపీలో వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెడుతోంది. ఈ నెల 28న అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం...
అక్కడ పోటీ చేస్తే 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలుస్తా: రఘురామకృష్ణ రాజు
20 Oct 2020 3:47 PM GMTతమకు కులం, మతం లేదని చెప్పే వైసీపీ ఇప్పుడు చేస్తోంది ఏంటని ప్రశ్నించారు ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు. రాష్ట్రంలో చర్చిల నిర్మాణం కోసం ప్రభుత్వ...
ఆయారాం, గయారాంలు టీడీపీకి అవసరం లేదు : చంద్రబాబు
17 Oct 2020 3:55 AM GMTన్యాయ వ్యవస్థపైనే ఎదురుదాడా వైఎస్ జగన్ అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. న్యాయ వ్యవస్థపై బురదజల్లే కార్యక్రమం మొదలు పెట్టారని...
న్యాయవ్యవస్థపై దాడులకు ఎనిమిదేళ్ల కిందటే బీజం.. రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు
15 Oct 2020 11:43 AM GMTన్యాయవ్యవస్థపై దాడులకు ఎనిమిదేళ్ల కిందటే బీజం పడిందని సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ రఘురామ కృష్ణ రాజు. ,అప్పుడు, ఇప్పుడూ జస్టిస్ ఎన్వీ రమణనే జగన్ టార్గెట్ ...
ఉద్యమమే లేకపోతే అసెంబ్లీకి వెళ్ళేందుకు మీకు సెక్యూరిటీ ఎందుకు? :రఘురామకృష్ణరాజు
13 Oct 2020 11:53 AM GMTఏపీలో న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నం ధరిత్రి ఎరుగని చరిత్ర అన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు. న్యాయముర్తులకు ఉద్దేశాలు...
దమ్ముంటే వైసీపీ నేతలు వాటిని బయటపెట్టాలని దివ్యవాణి సవాల్
12 Oct 2020 3:15 PM GMTఅధికార పార్టీ నేతలు అమరావతిలో దొంగల్లా తిరుగుతున్నారని టీడీపీ నాయకురాలు దివ్యవాణి ఘాటుగా వ్యాఖ్యానించారు. తుళ్లూరులో ఆమె రైతుల దీక్షకు సంఘీభావం...