తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
By - shanmukha |29 Sep 2020 4:13 AM GMT
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2072 కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది.
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2072 కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది. అటు, కొత్తగా కరోనాతో 9 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,89,283కి చేరింది. ఇప్పటివరకూ కరోనా కాటుకి 1116గ మంది బలైయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,58,690 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 29,477 మంది చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com