TRS: కేంద్రంతో పోరుకు టీఆర్ఎస్ సిద్ధం.. షెడ్యూల్ ఫిక్స్..

TRS: కేంద్రంతో పోరుకు టీఆర్ఎస్ సిద్ధం.. షెడ్యూల్ ఫిక్స్..
TRS: ధాన్యం సేకరణ కోసం కేంద్రంపై టీఆర్‌ఎస్ పోరుకు సిద్ధమవుతోంది.

TRS: ధాన్యం సేకరణ కోసం కేంద్రంపై టీఆర్‌ఎస్ పోరుకు సిద్ధమవుతోంది. రేపటి నుంచి కార్యాచరణ ప్రకటించింది గులాబీ పార్టీ. ధాన్యం కొనాలని ఏప్రిల్ 1 వరకు గ్రామస్థాయి తీర్మానాలు చేయాలని, ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయబోతోంది.

  • ధాన్యం సేకరణ కోసం కేంద్రంపై టీఆర్‌ఎస్ పోరు
  • రేపటి నుంచి కార్యాచరణ ప్రకటించిన టీఆర్ఎస్
  • ధాన్యం కొనాలని ఏప్రిల్ 1 వరకు గ్రామస్థాయి తీర్మానాలు
  • ఈ నెల 28, 29న కార్మికుల సమస్యపై సార్వత్రిక సమ్మె
  • ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న టీఆర్ఎస్

Tags

Read MoreRead Less
Next Story