దారుణం.. కూలీ పనికి రాలేదని ఇద్దరిని ట్రాక్టర్తో ఢీకొట్టి..
BY TV5 Telugu2 Jun 2019 4:15 PM GMT

X
TV5 Telugu2 Jun 2019 4:15 PM GMT
చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణం జరిగింది. కూలీ పనికి రాలేదని ఇద్దరు యువకులను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేశాడు మేస్త్రీ. పుంగనూరు రోడ్డు దగ్గరున్న జ్యూస్ ఫ్యాక్టరీ సమీపంలో ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించారు. వీరు మొలకలదిన్ని గ్రామానికి చెందిన హరి, నాగభూషణం. వీరిద్దరూ… బసినికొండ గ్రామానికి చెందిన నాగేంద్ర నాయక్ వద్ద కూలి పనులు చేసేవారు. ఇద్దరు యువకులు ట్రాక్టర్లో ఇసుక నింపడానికి వెళ్లి తమ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మధ్యలో పని వదిలిపెట్టి వెళ్లబోయారు. ఇదే సమయంలో మేస్త్రీ నాగేంద్ర నాయక్ ఇద్దరు యువకులను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేశాడు. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Next Story
RELATED STORIES
DJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్.. నేహా శెట్టి ప్లేస్లో మలయాళ...
13 Aug 2022 4:23 PM GMTChiru Pawan: మెగా బ్రదర్స్ పుట్టినరోజులకు ఫ్యాన్స్కు స్పెషల్...
13 Aug 2022 3:30 PM GMTProducers Guild: నాని, నితిన్లను లెక్క చేయని "ప్రొడ్యూసర్స్...
13 Aug 2022 1:00 PM GMTSurekha Vani: సురేఖ వాణికి రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కూతురు..
13 Aug 2022 12:00 PM GMTNamrata Shirodkar: 'నువ్వు ఎగరడానికి సిద్ధం'.. కుమారుడిపై నమత్ర...
13 Aug 2022 11:15 AM GMTPavan Tej Konidela: పెళ్లి చేసుకోనున్న కొణిదెల వారసుడు.. హీరోయిన్తో...
13 Aug 2022 10:24 AM GMT