అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే సీఎం ఇలా చేస్తున్నారు: తలసాని
By - TV5 Telugu |18 Dec 2019 9:39 AM GMT
అన్ని వర్గాల ప్రజలూ సంతోషంగా ఉండాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ పండుగలన్నింటినీ ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్నారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట్లో క్రిస్టియన్లకు ప్రభుత్వం తరపున గిఫ్ట్ ప్యాకెట్లు అందజేశారు. నియోజకవర్గం పరిధిలో దాదాపు 5 వేల మందికి గిఫ్ట్ ప్యాకెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు మంత్రి తలసాని.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com