రైతులు ఇబ్బందుల్లో ఉంటే సీఎం ఎడ్ల పందాలకు వెళ్లడం సబబా?: మాగంటి బాబు
BY TV5 Telugu15 Jan 2020 7:08 AM GMT

X
TV5 Telugu15 Jan 2020 7:08 AM GMT
మందడంలో రైతులకు దీక్షకు సంఘీభావం ప్రకటించారు టీడీపీ నేతలు మాగంటి బాబు, నన్నపనేని రాజకుమారి. రాజధాని కోసం మాగంటి బాబు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. సీఎం చెప్పినట్టే కమిటీలు రిపోర్టులు ఇచ్చాయన్న మాగంటి బాబు.. రైతులు ఇబ్బందుల్లో ఉంటే సీఎం ఎడ్ల పందాలకు వెళ్లడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అటు రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై నన్నపనేని రాజకుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
RELATED STORIES
Shirley Setia: రెండేళ్లుగా తల్లికి దూరమయిన నటి.. సినిమా కారణంగా...
14 Jun 2022 3:53 PM GMTDisha Patani: దిశా పటాని బర్త్ డే.. బాయ్ఫ్రెండ్ స్పెషల్ విషెస్..
13 Jun 2022 3:25 PM GMTVishnupriya: హీరోయిన్ అవ్వకుండానే చనిపోతానని భయపడ్డాను: విష్ణు ప్రియ
30 May 2022 3:30 PM GMTShalini Pandey: పూర్తిగా లుక్ మార్చేసిన 'అర్జున్ రెడ్డి' భామ.....
24 May 2022 3:35 PM GMTPriyanka Jawalkar : బద్దకంగా ఉందంటూ హాట్ ఫోటోస్ షేర్ చేసిన ప్రియాంక..!
21 May 2022 2:00 AM GMTSai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. అప్కమింగ్ మూవీ అప్డేట్...
9 May 2022 7:00 AM GMT