మూడు రాజధానులపై తలసాని వ్యాఖ్యలు

X
By - TV5 Telugu |15 Jan 2020 4:51 PM IST
కోడిపందాలు సంక్రాంతికి సంప్రదాయమని వాటిని అదే రీతిలో చూడాలన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన సంక్రాంతి వేడుకలకు హాజరైన ఆయన స్థానికులతో కలిసి సంతోషంగా గడిపారు. రాజధాని అంశం ఏపీకి పరిమితమైన విషయమని.. దానిపై తాను స్పందించబోనంటున్న అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com