చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన అమరావతి రైతులు, మహిళలు
BY TV5 Telugu23 Jan 2020 4:05 PM GMT

X
TV5 Telugu23 Jan 2020 4:05 PM GMT
రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ భవన్కు పెద్ద ఎత్తున చేరుకున్న రాజధాని గ్రామాల ప్రజలు, మహిళలు జై చంద్రబాబు.. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. గజమాలతో చంద్రబాబును సత్కరించారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి వెళ్లేలా చేసినందుకు అభినందనలు తెలిపారు.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండలిలో ఆయన చేసిన పోరాటానికి అభినందనలు తెలిపారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Next Story
RELATED STORIES
KA Paul: మోదీని చూసి కేసీఆర్కు ఎందుకంత భయం: కేఏ పాల్
3 July 2022 9:30 AM GMTBandi Sanjay: మోదీని సేల్స్ మెన్ అన్న కేసీఆర్.. సీఎంపై బండి సంజయ్...
3 July 2022 8:55 AM GMTBandi Sanjay: కేసీఆర్ స్థాయి మరచి మాట్లాడుతున్నారు: బండి సంజయ్
2 July 2022 3:45 PM GMTT Congress: యశ్వంత్ సిన్హా టూర్తో కాంగ్రెస్లో విభేదాలు.. ఆయనను...
2 July 2022 1:30 PM GMTRevanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి:...
2 July 2022 11:30 AM GMTBJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అజెండాలు సిద్ధం..
2 July 2022 11:00 AM GMT