మండలి చైర్మన్ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారు: అమర్నాథ్ రెడ్డి
BY TV5 Telugu23 Jan 2020 3:39 PM GMT

X
TV5 Telugu23 Jan 2020 3:39 PM GMT
మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారు మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపాలన్న మండలి చైర్మన్ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. మండలిలో ప్రజాస్వామ్యం నెగ్గినందుకు.. తిరుపతిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు టీడీపీ నేతలు.
Next Story
RELATED STORIES
Mahesh Babu: 'త్వరలోనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నా'.. డైరెక్టర్కు...
3 July 2022 10:46 AM GMTSai Pallavi: నెల వ్యవధిలో సాయి పల్లవి మరో సినిమా.. రిలీజ్ డేట్...
3 July 2022 10:00 AM GMTPavithra Lokesh: నరేశ్తో పెళ్లి వార్తలపై స్పందించిన పవిత్రా లోకేశ్.....
2 July 2022 3:30 PM GMTRaashi Khanna: యామిని పాత్రకు కనెక్ట్ అయ్యాను కానీ అది ఎవరికీ...
2 July 2022 2:00 PM GMTLiger Poster: లైగర్ న్యూడ్ పోస్టర్.. సమంత, అనుష్క రియాక్షన్ ఏంటంటే..?
2 July 2022 12:30 PM GMTSalaar: సలార్తో రాకీ భాయ్.. స్క్రీన్ షేర్ చేసుకోనున్న ప్రభాస్, యశ్..
2 July 2022 11:15 AM GMT