మండలి చైర్మన్ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారు: అమర్నాథ్ రెడ్డి
BY TV5 Telugu23 Jan 2020 3:39 PM GMT

X
TV5 Telugu23 Jan 2020 3:39 PM GMT
మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారు మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపాలన్న మండలి చైర్మన్ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. మండలిలో ప్రజాస్వామ్యం నెగ్గినందుకు.. తిరుపతిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు టీడీపీ నేతలు.
Next Story
RELATED STORIES
Naga Chaitanya: గర్ల్ఫ్రెండ్తో కారులో చైతూ రొమాన్స్.. ఇంతలో...
14 Aug 2022 4:16 PM GMTAnasuya Bharadwaj: అవి నచ్చకే షో వదిలేశాను: అనసూయ భరద్వాజ్
14 Aug 2022 12:15 PM GMTVijay Devarakonda: విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ నటి కాదు..! ఆ మాటలకు...
14 Aug 2022 11:30 AM GMTVijayashanthi: 'టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా లాల్ సింగ్...
14 Aug 2022 10:50 AM GMTNTR: 'కొమురం భీం' పాత్రకు ఆస్కార్.. హాలీవుడ్లో కథనం..
14 Aug 2022 10:10 AM GMTDJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్.. నేహా శెట్టి ప్లేస్లో మలయాళ...
13 Aug 2022 4:23 PM GMT