పేద విద్యార్థుల కోసం ప్రభుత్వబడుల్లో ఇంగ్లీష్ మీడియం తెస్తున్నాం: సీఎం జగన్
BY TV5 Telugu23 Jan 2020 3:29 PM GMT

X
TV5 Telugu23 Jan 2020 3:29 PM GMT
పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తెస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఇంగ్లీష్ మీడియం బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజన మెనూ తెస్తున్నట్టు జగన్ వివరించారు. ఈ బిల్లు ఇప్పటికే ఓసారి అసెంబ్లీ ఆమోదించగా మండలి తిప్పిపంపింది. కొన్ని సవరణలు సూచించింది. వాటిని అసెంబ్లీ తోసిపుచ్చింది. పాత బిల్లుకు మరోసారి ఆమోదం తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లిష్ మీడియం అవసరమని జగన్ అన్నారు.
Next Story
RELATED STORIES
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్లో వరల్డ్ రికార్డ్.. ఒకే...
2 July 2022 3:09 PM GMTMS Dhoni: మోకాళ్ల నొప్పులకు వైద్యం చేయించుకుంటున్న ధోనీ.. డాక్టర్ ఫీజు ...
2 July 2022 7:24 AM GMTRohit Sharma: టీమిండియా కెప్టెన్కు కరోనా.. బీసీసీఐ ట్వీట్తో...
26 Jun 2022 9:30 AM GMTIPL Media Rights: ఐపీఎల్ వేలంలో రికార్డ్.. రూ.40,075 కోట్లకు మీడియా...
13 Jun 2022 1:30 PM GMTKane Williamson: టెస్టుల్లో ఆ టీమ్కు భారీ షాక్.. కెప్టెన్కే కరోనా..
10 Jun 2022 10:15 AM GMTMithali Raj: 24 ఏళ్ల మిథాలీ క్రికెట్ కెరీర్.. ఎన్నో రికార్డులు,...
8 Jun 2022 10:45 AM GMT