సీఎం జగన్ దిష్టిబొమ్మను తగలబెట్టిన ఆందోళనకారులు

సీఎం జగన్ దిష్టిబొమ్మను తగలబెట్టిన ఆందోళనకారులు

గుంటూరు జిల్లాలో నిరసనలు హోరెత్తుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కు తీసుకోవాలంటూ సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టారు ఆందోళనకారులు. ఆరండల్‌పేట పిచ్చికలగుంట నుంచి శ్రీనగర్ కాలనీ వరకూ శవయాత్ర చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags

Next Story