సీఎం జగన్ మెుండి వైఖరి మానుకోవాలి: వంగవీటి రాధ
BY TV5 Telugu8 Feb 2020 4:14 PM GMT

X
TV5 Telugu8 Feb 2020 4:14 PM GMT
54 రోజులుగా అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు దీక్షలు కొసాగిస్తామని రైతుల చెబుతున్నారు. రాజధానిగా రైతులు చేస్తున్న దీక్షలకు వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. తాడికొండకు వచ్చిన ఆయన రైతులకు అండగా ఉంటామన్నారు. సీఎం జగన్ మొండి వైఖరి మానుకోవాలన్నారు.
Next Story
RELATED STORIES
RRC North Central Railway Recruitment 2022: టెన్త్, ఐటిఐ అర్హతతో...
4 July 2022 5:13 AM GMTIBPS Clerk XII Notification 2022: డిగ్రీ అర్హత.. 11 బ్యాంకుల్లో 6035...
2 July 2022 5:38 AM GMTHCL Recruitment 2022 : ఐటీఐ అర్హతతో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో...
1 July 2022 5:20 AM GMTCoal India Recruitment 2022 : డిగ్రీ అర్హతతో కోల్ ఇండియాలో ఉద్యోగాలు..
30 Jun 2022 5:40 AM GMTICF Railway Recruitment 2022: టెన్త్, ఇంటర్ అర్హతతో ఇంటిగ్రల్ కోచ్...
29 Jun 2022 6:30 AM GMTATC Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్...
28 Jun 2022 5:00 AM GMT