సీఎం జగన్ మెుండి వైఖరి మానుకోవాలి: వంగవీటి రాధ

X
By - TV5 Telugu |8 Feb 2020 9:44 PM IST
54 రోజులుగా అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు దీక్షలు కొసాగిస్తామని రైతుల చెబుతున్నారు. రాజధానిగా రైతులు చేస్తున్న దీక్షలకు వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. తాడికొండకు వచ్చిన ఆయన రైతులకు అండగా ఉంటామన్నారు. సీఎం జగన్ మొండి వైఖరి మానుకోవాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com