ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌.. ప్రధానమంత్రి మోదీతో సమావేశమయ్యారు. గంటకు పైగా జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన అన్ని ప్రధాన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రాజధానులు మొదలుకొని.. కియా పరిశ్రమ తరలింపు ఊహాగానాల వరకు అన్ని అంశాలపై మోదీ.. జగన్‌తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story