ఎక్కడో ఐటీ సోదాలు జరిగితే టీడీపీకి ఎలా లింక్ పెడతారు?: వర్ల రామయ్య
BY TV5 Telugu14 Feb 2020 6:37 PM GMT

X
TV5 Telugu14 Feb 2020 6:37 PM GMT
వైసీపీ మంత్రుల తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎక్కడో ఐటీ సోదాలు జరిగితే టీడీపీకి ఎలా లింకులు పెడతారని ప్రశ్నించారు. మొత్తం 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగాయని.. అందులో ఒక ప్రామినెంట్ పర్సన్ దగ్గర గతంలో పీఏగా పని చేసిన పీఏ ఇళ్లపైనా సోదాలు చేసినట్టు ఐటీ అధికారులు చెప్పారని.. కానీ వైసీపీ మంత్రులు మాత్రం ఆ దాడులు టీడీపీ నేతలపై జరిగినట్టు ప్రచారం చేయడాన్ని వర్ల రామయ్య తప్పుపట్టారు.
Next Story
RELATED STORIES
GSAT-24: ఇస్రో నుండి మరో ఉపగ్రహం.. సక్సెస్ అయిన ప్రయోగం..
23 Jun 2022 1:30 PM GMTSky Eye: గ్రహాంతరవాసులు ఉన్నాయి..! కనిపెట్టిన చైనా 'స్కై ఐ'..
15 Jun 2022 11:35 AM GMTJim Green: త్వరలోనే మనుషులు, ఏలియన్స్ కలుస్తారు..: నాసా మాజీ...
14 May 2022 3:38 AM GMTNokia G21: మార్కెట్లో నోకియా కొత్త ఫోన్ G21.. ఫీచర్లు, ధర..
28 April 2022 6:30 AM GMTPhone Colour: మనిషి క్యారెక్టర్ గురించి చెప్పేసే ఫోన్ కలర్..
11 April 2022 1:47 PM GMTWhatsApp : వాట్సాప్ వాయిస్ మెసేజ్ అప్డేట్: అతి త్వరలో ఈ అద్భుతమైన...
4 April 2022 8:30 AM GMT