కరోనా పట్ల జీహెచ్‌ఎం‌సీ అప్రమత్తంగా ఉంది: బొంతు రామ్మోహన్

కరోనా పట్ల జీహెచ్‌ఎం‌సీ అప్రమత్తంగా ఉంది: బొంతు రామ్మోహన్

కరోనా వైరస్‌ పట్ల GHMC అప్రమత్తంగా ఉందన్నారు మేయర్‌ బొంతు రామ్మోహన్‌. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రేటర్‌లో బస్తీ దవాఖానాలు పెంచి వసతులు మెరుగుపరుస్తామన్నారు. కరోనా వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పిస్తామని బొంతు రామ్మోహన్‌ తెలిపారు.

Tags

Next Story