కరోనా అనుమానితుల కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రత్యేకవార్డు

X
By - TV5 Telugu |5 March 2020 10:52 PM IST
కరోనా వైరస్ అనుమానితులకు ట్రీట్మెంట్ చేయడానికి వరంగల్ MGM ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ప్రారంభించారు. చికిత్సతోపాటు అన్ని రకాల మెడికల్ టెస్టులకు ఏర్పాట్లు చేశారు. చికిత్స కోసం ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని MGM సూపరిండెంట్ శ్రీనివాస్ తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com