తిరుపతి వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు
By - TV5 Telugu |11 March 2020 4:05 PM GMT
తిరుపతి రూరల్ మండలంలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు భగ్గుమంది. ఈ నేపథ్యంలో దుర్గ సముద్రం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్ధి నాగమణికి చేదు అనుభవం ఎదురైంది. నామినేషన్ దాఖలు చేయొద్దంటూ మరో వర్గం నామినేషన్ పత్రాల్ని లాక్కొని చించేసింది. సొంత పార్టీ నాయకులే ఇలా చేయడంతో ఆమె ఖంగుతింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com