న్యాయస్థానం చీవాట్లు పెట్టినా.. డీజీపీకి బుద్ధి రాలేదు: చినరాజప్ప
BY TV5 Telugu13 March 2020 7:09 PM GMT

X
TV5 Telugu13 March 2020 7:09 PM GMT
న్యాయస్థానం చివాట్లు పెట్టినా.. ఇంకా డీజీపీకు బుద్ధి రాలేదన్నారు.. మాజీ మంత్రి చినరాజప్ప. మాచర్లలో టీడీపీ నేతలపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నడూలేని భయంకర పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. మానవహక్కుల కమిషన్తోపాటు, ఎస్సీ-ఎస్టీ కమిషన్లను ఆశ్రయించి న్యాయం కోరాతామన్నారు చిన రాజప్ప.
Next Story
RELATED STORIES
Bangladesh: ఆర్థిక సంక్షోభం అంచులకు భారత్ చుట్టుపక్కల దేశాలు.....
14 Aug 2022 4:00 PM GMTEgypt: చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి..
14 Aug 2022 3:45 PM GMTImran Khan: భారత్పై మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రశంసలు..
14 Aug 2022 3:14 PM GMTSalman Rushdie : సల్మాన్ రష్దీపై కత్తితో దాడి.. ఏమీచెప్పలేమంటున్న...
13 Aug 2022 2:20 AM GMTUkraine Indian Doctor : ఉక్రెయిన్లో తెలుగు డాక్టర్.. పులుల కోసం బాంబు...
11 Aug 2022 10:30 AM GMTCuba : క్యూబాలో పేలిన చమురు ట్యాంకర్లు..కారణం అదే..
10 Aug 2022 4:21 PM GMT