బోసిపోయిన బెజవాడ రైల్వేస్టేషన్
By - TV5 Telugu |26 March 2020 4:55 PM GMT
నిత్యం వందలాది రైళ్లతో రద్దీగా ఉండే బెజవాడ రైల్వేస్టేషన్.. కరోనాప్రభావంతో బోసిపోయింది. ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో రైల్వేస్టేషన్ పూర్తిగా నిర్మానుష్యమైంది. ఇక రైల్వేస్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బందికోసం అధికారులు ఉదయం 6 గంటలకు విజయవాడ నుంచి రాజమండ్రి, ఒంగోలుకు రెండు బోగీలతో ప్రత్యేకంగా రెండు రైళ్లను నడుపుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com