టీడీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
BY TV5 Telugu8 April 2020 10:20 AM GMT

X
TV5 Telugu8 April 2020 10:20 AM GMT
లాక్ డౌన్ ప్రభావంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో నిత్యవసరాల కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరాలూ, పట్టణాల్లో రోజువారీ కూలీలా పరిస్థితి దినదిన గండంగా మారింది. ఈ సమయంలో టీడీపీ నాయకులు ఏపీ ప్రజలకు అండగా ఉంటున్నారు.
విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎనికేపాడులో అక్కడ ప్రజలకు కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఎలాంటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ముందుంటారని పేర్కోన్నారు.
Next Story
RELATED STORIES
Mumbai: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి..
28 Jun 2022 4:00 PM GMTUdaipur: నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. నడిరోడ్డుపై తల నరికి హత్య.....
28 Jun 2022 3:45 PM GMTAlt News: ప్రముఖ న్యూస్ ఛానెల్ వ్యవస్థాపకుడు అరెస్ట్.. ఆ సోషల్ మీడియా...
28 Jun 2022 3:30 PM GMTMumbai: ముంబైలో భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న ...
28 Jun 2022 2:30 PM GMTSonia Gandhi: సోనియాగాంధీ పర్సనల్ సెక్రటరీపై అత్యాచార ఆరోపణల కేసు..
28 Jun 2022 9:45 AM GMTMaharashtra: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో వరుస ట్విస్టులు..
27 Jun 2022 4:00 PM GMT