హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఫుడ్‌ డెలివరీ చేస్తే కేసులు పెడతాం : సీపీ

హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఫుడ్‌ డెలివరీ చేస్తే కేసులు పెడతాం : సీపీ
X

తెలంగాణలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ నేఫథ్యంలో హైదరాబాద్ లో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీపై నిషేధం విధించామని నగర పోలీస్‌ కమిషన్‌ అంజనీకుమార్‌ అన్నారు. ఆన్‌లైన్‌ద్వారా ఫుడ్‌ డెలివరీ చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు.

Tags

Next Story