తెలంగాణలో మరో ఇద్దరు ప్రాణాలను తీసిన కరోనా

తెలంగాణలో మరో ఇద్దరు ప్రాణాలను తీసిన కరోనా

తెలంగాణలో కరోనా వైరస్‌ రోజు రోజుకి వేగంగా వ్యాప్తి చెందుతోంది. సోమవారం ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 23కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 663 కరోనా కేసుల నమోదయ్యాయి.

Tags

Next Story