కరోనా బారిన పడి అమెరికాలో 24 గంటల్లో 3,176 మంది మృతి
By - TV5 Telugu |24 April 2020 11:34 PM GMT
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,176 మంది కరోనా వైరస్తో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ఇప్పటి వరకు 8.79 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి 49,769 మంది ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com