తెలంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,082కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 29 మంది ప్రాణలు కోల్పోయారు.

Tags

Next Story