212 దేశాలకు పాకిన కరోనా మహమ్మారి
By - TV5 Telugu |4 May 2020 11:32 AM GMT
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళా నృత్యం చేస్తోంది. ఈ ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పటికే 212 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,48,282 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి కారణంగా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 35,66,004 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com