విశాఖ ఘటనలో బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు
BY TV5 Telugu9 May 2020 5:43 PM GMT

X
TV5 Telugu9 May 2020 5:43 PM GMT
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన వారిని టీడీపీ నాయకులు పరామర్శించారు. కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లిన టీడీపీ నేతలు.. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. సంస్థ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిహారం విషయంలో సీఎం చెబుతున్న మాటలు అనుమానాన్ని కలిగిస్తున్నాయని.. వెంటనే ఈ ప్రమాదకర పరిశ్రమను ఇక్కడి నుంచి తొలగిస్తామని సీఎం ప్రకటించాలని నేతలు డిమాండ్ చేశారు.
Next Story
RELATED STORIES
Anasuya Bharadwaj: అనసూయ చిన్న పాత్రలు చేయదు: డైరెక్టర్ ఇంట్రెస్టింగ్...
25 Jun 2022 4:18 PM GMTPriyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఇంతకీ అతడు ...
25 Jun 2022 2:47 PM GMTRakul Preet Singh: హాట్ డ్యాన్స్తో రకుల్ పోస్ట్.. బాయ్ఫ్రెండ్...
25 Jun 2022 2:20 PM GMTY Vijaya: 'విజయశాంతి అలా అనుండకపోతే నేను ఎలా ఉండేదాన్నో!'
25 Jun 2022 11:30 AM GMTHemachandra: హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు..? సోషల్ మీడియానే...
25 Jun 2022 10:02 AM GMTVijayashanti: విజయశాంతి బర్త్ డే స్పెషల్.. ఆ రెండు సినిమాల తర్వాత...
24 Jun 2022 4:30 AM GMT