చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
BY TV5 Telugu9 May 2020 7:16 PM GMT

X
TV5 Telugu9 May 2020 7:16 PM GMT
చిత్తూరు జిల్లా పాకాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మండలంలోని గుండ్లగుట్టపల్లి దగ్గర కార్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. తమిళనాడు నుంచి తెలంగాణలలో కాంట్రాక్టు పనుల నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా పెరియకోయిల్కు చెందిన వేలు, మణిబాలన్, వేణుగోపాల్గా గుర్తించారు. మరో వ్యక్తి మణికంఠ గాయాలతో బయటపడ్డాడు.
Next Story
RELATED STORIES
Plastic Exchange: నో మనీ.. ప్లాస్టిక్ వ్యర్థాలతో నచ్చిన వస్తువులు...
4 July 2022 6:48 AM GMTGold and Silver Rates Today : నిలకడగా బంగారం, వెండి ధరలు..
4 July 2022 5:44 AM GMTToyota Urban Cruiser: టయోటా అర్బన్ క్రూయిజర్.. ఫీచర్లు, ధర చూస్తే..
2 July 2022 12:00 PM GMTGold and Silver Rates Today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఈ...
2 July 2022 5:58 AM GMTPatil Kaki : అమ్మనేర్పించిన వంట ఆమెను కోటీశ్వరురాలిని చేసింది.. పాటిల్ ...
1 July 2022 12:30 PM GMTApple iPhone: ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్.. భారీ తగ్గింపు
1 July 2022 8:37 AM GMT