ఆంధ్రప్రదేశ్లో మరింత పెరిగిన కరోనా కేసుల సంఖ్య
BY TV5 Telugu15 May 2020 5:58 PM GMT

X
TV5 Telugu15 May 2020 5:58 PM GMT
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. గడచిన 24 గంటల్లో 57 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2157 కు చేరింది. ఇప్పటివరకు 1257 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా ఇప్పటివరకు 48 మంది వ్యాధి కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 857 మంది చికిత్స పొందుతున్నారు. ఇక గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో.. చిత్తూరులో అత్యధికంగా 13 నమోదయ్యాయి. నెల్లూరులో 8, కర్నూలులో 5, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇక తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చిన వారిలో 28 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది.
Next Story
RELATED STORIES
Supreme Court : జగన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..
11 Aug 2022 9:15 AM GMTAP Tax: ఏపీ ప్రజలకు భారం తెలియకుండా చెత్త పన్ను రాబట్టేందుకు ప్రభుత్వం...
11 Aug 2022 6:15 AM GMTGorantla Madhav: న్యూడ్ వీడియో కాల్పై క్లీన్చిట్.. ఫోరెన్సిక్కు...
11 Aug 2022 3:43 AM GMTNellore Rottela Panduga: నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ.....
11 Aug 2022 2:54 AM GMTLokesh : అది ఒరిజినల్ కాకపోవచ్చంటే ఒరిజినల్ ఉందనేగా : లోకేష్
10 Aug 2022 4:30 PM GMTGorantla Nude Video : అది ఒరిజినల్ వీడియో కాదు.. ఎక్కడి నుంచి అప్లోడ్...
10 Aug 2022 1:54 PM GMT