తమిళనాడులో 100కు చేరువలో కరోనా మరణాలు.. 786 కొత్త కేసులు

X
By - TV5 Telugu |23 May 2020 4:29 AM IST
కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కేసులు మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఈరోజు 786 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు కేసులు సంఖ్య 14753కు చేరింది. ఈరోజు నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాలు 98కి చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com