కరోనా విషయంలో కోర్టును ఆశ్రయించిన వ్యక్తికి రూ.5 లక్షల జరిమానా

X
By - TV5 Telugu |17 Jun 2020 3:41 AM IST
కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వ్యక్తికి గట్టి షాక్ తగిలింది. కరోనా కష్టకాలంలో ప్రజల దగ్గర ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కవ ఫీజులు వసూలు చేస్తున్నాయని సాగర్ జోంధాలే అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించేలా ప్రభ్వుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అయితే, పిటిషనర్ డిమాండ్ అర్ధరహితమని దర్మాసనం మండిపడింది. అయితే, అక్కడితో ఆగకుండా పిటిషన్ కు 5 లక్షలకు జరిమాన విధించింది. నెలరోజుల్లో ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చేరాలని ఆదేశించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com