పూజారికి కరోనా.. దర్శనాలు నిలిపివేత

X
By - TV5 Telugu |22 Jun 2020 9:23 PM IST
అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అర్చకుని కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించట్లేదని ఆలయ మేనేజర్ వైకుంఠం తెలిపారు. ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు వచ్చిన తరువాత మాత్రమే తిరిగి దర్శనానికి అనుమతులు కల్పిస్తామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com