భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి సీరియస్‌గా ఉంది: ట్రంప్

భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి సీరియస్‌గా ఉంది: ట్రంప్

భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి సీరియస్‌గానే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాలతో తాము చర్చలు జరుపుతున్నామని చెప్పారు. సమస్య నుంచి బయటపడడానికి తాము సహకారం అందిస్తామన్న ట్రంప్, ఏం జరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story