నేపాల్ వరదల్లో 37 చేరిన మృతుల సంఖ్య

నేపాల్ వరదల్లో 37 చేరిన మృతుల సంఖ్య

నేపాల్ ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి, వరదల్లో కొట్టుకుపోతున్న వారికి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. శుక్రవారం నాడు 22 మంది వరదల కారణంగా వేర్వేరు ఘటనల్లో మృతి చెందగా.. ఈ రోజు మృతుల 37కి చేరింది. తాజాగా నమోదైన మరణాలు అన్నీ మైగ్డి జిల్లాలోనే 15 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొండచరియల్లో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story