కరోనా విషయంలో మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: ఐక్యరాజ్యసమతి
By - TV5 Telugu |11 July 2020 7:53 PM GMT
కరోనా మహమ్మారి వలన ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనేది మహిళలేనని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ తెలిపింది. ప్రపంచదినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఇలాంటి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఈ మహమ్మారి నుంచి మహిళలను, బాలికలను రక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. అయితే, ఏదో ఒక ప్రాంతమో, దేశమో తలచుకుంటే.. ఈ పని జరగదని అన్నారు. యావత్ ప్రపంచం ఏకమైతే కరోనా నుంచి మహిళలను, బాలికలను రక్షించవచ్చని తెలిపింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com