వెయ్యి మంది ఖైదీలకు కరోనా

X
By - TV5 Telugu |14 Aug 2020 1:56 PM IST
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటివరకూ రాష్ట్రంలోని జైళ్లలో 1000 మంది ఖైదీలకు, 292 మంది జైలు సిబ్బందికి ఈ మహమ్మారి సోకింది. అయితే ఇప్పటివరకు వారిలో 814 మంది ఖైదీలు, 268 మంది జైలు ఉద్యోగులు కోలుకున్నారు. ఈ మహమ్మారి ఆరుగురిని బలితీసుకుందని జైలు అధికారులు తెలిపారు. అయితే, జైళ్లలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆ జైళ్లను శానిటైజ్ చేస్తున్నారు. అన్ని మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com