ఎన్ కౌంటర్.. తీవ్రవాదిని మట్టుబెట్టిన బలగాలు

Update: 2019-05-31 04:47 GMT

జమ్ము కాశ్మీర్ లోని ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. సోఫియాన్ రీజియన్ లో భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. ముష్కరులకు ధీటుగా బలగాలు సమాధానం ఇచ్చాయి. ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ కొనసాగింది. ఈ ఘటనలో ఓ తీవ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. ఓ సైనికుడు గాయపడినట్టు తెలుస్తోంది.

Similar News