కుప్పం ఐదేళ్ల ప్రగతిపై నివేదిక కోరిన..

Update: 2019-06-02 10:03 GMT

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రగతిపై పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. కుప్పం ఐదేళ్ల ప్రగతిపై నివేదిక కోరారు. దీంతో చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజినీర్లు నివేదిక సిద్ధం చేస్తున్నారు. గత ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం.. రామకుప్పం మండలాల్లో జరిగిన అభివృద్ధిపై అధికారులు నివేదిక ఇవ్వనున్నారు.

Similar News