అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం

Update: 2019-06-25 11:43 GMT

అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తొలి విడతగా 1150 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు సీపీఐ లీడర్ ముప్పాళ్ల నాగేశ్వరరావు. గుంటూరు కొత్తపేటలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమతి సమావేశం జరిగింది.. ప్రభుత్వం త్వరలోనే ఈ నిధుల విడుదలకు సంబంధించిన జీవో విడుదల చేయాలని ముప్పాళ్ల కోరారు. అగ్రిగోల్డ్ బాధితులెవరూ అధైర్యపడొద్దని..అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు

Similar News